Allu Arjun: దేవిశ్రీప్రసాద్ 20ఏళ్ల క్రితం చెప్పాడు.. ఇప్పుడు బాలీవుడ్లోకి మేమిద్దరం కలిసి వెళ్లాం!: అల్లు అర్జున్
‘ఆర్య’ సినిమా చేశాక దేవిశ్రీప్రసాద్ను బాలీవుడ్లోకి వెళ్లాలని తాను చెప్పినట్టు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు దేవి.. ముందుగా తనను వెళ్లాలని.. ఆ తర్వాత వెనకే ఆయన కూడా వస్తానని అనేవారని చెప్పారు. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో ఇద్దరం ఒకేసారి బాలీవుడ్లోకి అడుగుపెట్టామని అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు జాతీయ చలన చిత్ర అవార్డులు (National Film Awards) అందుకున్న నేపథ్యంలో.. వారి కోసం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో అతిథులుగా అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు.
Published : 22 Oct 2023 15:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం