YS Sharmila: ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఒక్క ఉద్యమమైనా చేశారా?: షర్మిల

ఏపీలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్‌ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు.

Published : 18 Apr 2024 19:33 IST

ఏపీలో లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్‌ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్‌ న్యాయ్‌ యాత్రలో షర్మిల మాట్లాడారు. 

Tags :

మరిన్ని