Asani Cyclone: పల్నాడు జిల్లా రైతుల ఆశలపై నీళ్లు చల్లిన అసని తుపాను

అసని తుపాను పల్నాడు జిల్లా రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోయి.. రంగు మారడంతోపాటు మొలకలెత్తింది. ఈ పరిస్థితుల్లో అమ్ముకునే దారిలేక రైతులు అవస్థలు పడుతున్నారు. 

Published : 17 May 2022 11:10 IST

అసని తుపాను పల్నాడు జిల్లా రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోయి.. రంగు మారడంతోపాటు మొలకలెత్తింది. ఈ పరిస్థితుల్లో అమ్ముకునే దారిలేక రైతులు అవస్థలు పడుతున్నారు. 

Tags :

మరిన్ని