మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన బాలకృష్ణ సతీమణి
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరధిలోని మెురంపల్లి, కోడూరు ప్రాంతాలలో ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాలను ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ధనలక్ష్మీ రోడ్డులో మురుగు కాలువకు భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు పలువురి సహకారంతో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Published : 14 Mar 2024 13:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..