మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన బాలకృష్ణ సతీమణి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరధిలోని మెురంపల్లి, కోడూరు ప్రాంతాలలో ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాలను ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ధనలక్ష్మీ రోడ్డులో మురుగు కాలువకు భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు పలువురి సహకారంతో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

Published : 14 Mar 2024 13:03 IST

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరధిలోని మెురంపల్లి, కోడూరు ప్రాంతాలలో ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాలను ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ధనలక్ష్మీ రోడ్డులో మురుగు కాలువకు భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు పలువురి సహకారంతో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

Tags :

మరిన్ని