Bengaluru: తాగు నీరు వృథా చేస్తే రూ.5000 జరిమానా
బెంగళూరులో నీటి వృథాను అరికట్టేందుకు కర్ణాటక సర్కారు రంగలోకి దిగింది. ఇక నుంచి నగర ప్రజలు తాగునీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. వాహనాలు కడగడానికి, వినోదం కోసం తాగునీటిని వినియోగించడంపై నిషేధం విధించింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్లో మంచి నీటిని తాగడానికి మాత్రమే వినియోగించాలని అధికారులు కోరారు.
Published : 09 Mar 2024 11:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..