Raghunandan Rao: భాజపా నేతలపై దాడులను పోలీసులు పట్టించుకోవట్లేదు: రఘునందన్ రావు

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడితో భాజపాకు సంబంధం లేదని భాజపా నేత రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ నేతలతో  పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా నేతలపై దాడుల సమయంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచేది భాజపానేనని వ్యాఖ్యానించారు. భాజపా నేతల రక్షణ విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Published : 31 Oct 2023 18:44 IST

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడితో భాజపాకు సంబంధం లేదని భాజపా నేత రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ నేతలతో  పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా నేతలపై దాడుల సమయంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచేది భాజపానేనని వ్యాఖ్యానించారు. భాజపా నేతల రక్షణ విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Tags :

మరిన్ని