Dogs Attack: హనుమకొండలో వీధి కుక్కల దాడి.. బాలుడి దుర్మరణం

వీధి కుక్కల దాడికి తెలంగాణలో మరో బాలుడు బలయ్యాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద బాలుడిపై శునకాలు దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో చోటు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. యూపీ నుంచి బతుకుదెరువు కోసం కాజీపేటకు వచ్చారు. వరంగల్ ఏంజీఎం (MGM) ఆస్పత్రిలో బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వం చీఫ్‌ విప్ దాస్యం వినయభాస్కర్, మేయర్ గుండు సుధారాణి.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.

Updated : 19 May 2023 13:21 IST

వీధి కుక్కల దాడికి తెలంగాణలో మరో బాలుడు బలయ్యాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద బాలుడిపై శునకాలు దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో చోటు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. యూపీ నుంచి బతుకుదెరువు కోసం కాజీపేటకు వచ్చారు. వరంగల్ ఏంజీఎం (MGM) ఆస్పత్రిలో బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వం చీఫ్‌ విప్ దాస్యం వినయభాస్కర్, మేయర్ గుండు సుధారాణి.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.

Tags :

మరిన్ని