Andhrapradesh News: చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం..
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. హిందూపురం పట్టణంలో ఎన్టీఆర్ కూడలి వద్ద చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేశారు. విజయనగరానికి చెందిన వ్యక్తి కోడి గుడ్డుపై చంద్రబాబు చిత్రపటాన్ని వేసి అభిమానాన్ని చాటుకున్నాడు.
Published : 20 Apr 2022 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు