CID: నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటాక కూడా సీఐడీ సోదాలు

హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో మరోసారి తనిఖీలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖ సహా రాష్ట్రంలోని ఏడు చోట్ల అర్ధరాత్రి వరకూ సోదాలు చేపట్టారు. మార్గదర్శి సంస్థ మేనేజర్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి దాటినా తనిఖీలు కొనసాగించారు. 

Published : 12 Mar 2023 10:11 IST

హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో మరోసారి తనిఖీలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖ సహా రాష్ట్రంలోని ఏడు చోట్ల అర్ధరాత్రి వరకూ సోదాలు చేపట్టారు. మార్గదర్శి సంస్థ మేనేజర్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి దాటినా తనిఖీలు కొనసాగించారు. 

Tags :

మరిన్ని