CID: నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటాక కూడా సీఐడీ సోదాలు
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో మరోసారి తనిఖీలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖ సహా రాష్ట్రంలోని ఏడు చోట్ల అర్ధరాత్రి వరకూ సోదాలు చేపట్టారు. మార్గదర్శి సంస్థ మేనేజర్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి దాటినా తనిఖీలు కొనసాగించారు.
Published : 12 Mar 2023 10:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!