CM Jagan: చంద్రబాబు, పవన్పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైద్య కళాశాల, తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాల్వల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్న సీఎం జగన్.. నర్సీపట్నంలో రహదారుల విస్తరణ చేపడుతున్నామన్నారు. నర్సీపట్నంలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
Updated : 30 Dec 2022 14:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్