CM KCR: బక్కపల్చనివాడని నన్ను హేళన చేసినప్పుడల్లా బాపూజీనే తలుచుకున్నా: కేసీఆర్‌

కరుణ, ధైర్యంతో.. నిస్సహాయతను ఎదుర్కోవచ్చని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా.. గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తనను బక్కపల్చని వ్యక్తి ఏం చేస్తాడులే.. అని హేళన చేసేవారని చెప్పారు. ఆ సమయంలో బాపూజీనే స్మరించుకునేవాడినని పేర్కొన్నారు. 

Published : 02 Oct 2022 09:56 IST

కరుణ, ధైర్యంతో.. నిస్సహాయతను ఎదుర్కోవచ్చని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా.. గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తనను బక్కపల్చని వ్యక్తి ఏం చేస్తాడులే.. అని హేళన చేసేవారని చెప్పారు. ఆ సమయంలో బాపూజీనే స్మరించుకునేవాడినని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని