CM KCR: బక్కపల్చనివాడని నన్ను హేళన చేసినప్పుడల్లా బాపూజీనే తలుచుకున్నా: కేసీఆర్
కరుణ, ధైర్యంతో.. నిస్సహాయతను ఎదుర్కోవచ్చని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా.. గాంధీ ఆస్పత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తనను బక్కపల్చని వ్యక్తి ఏం చేస్తాడులే.. అని హేళన చేసేవారని చెప్పారు. ఆ సమయంలో బాపూజీనే స్మరించుకునేవాడినని పేర్కొన్నారు.
Published : 02 Oct 2022 09:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి