CM Revanth Reddy: పేదవారి సొంతింటి కలలపై కేసీఆర్‌ వ్యాపారం చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి

పదేళ్లలో పేదలకు కేసీఆర్, మోదీ ఎన్ని ఇళ్లు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భారాస, భాజపా నేతలు లెక్కజెప్పి ఓట్లడిగేందుకు సిద్ధమా అని సవాల్  విసిరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాచలంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 

Updated : 11 Mar 2024 16:07 IST

పదేళ్లలో పేదలకు కేసీఆర్, మోదీ ఎన్ని ఇళ్లు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భారాస, భాజపా నేతలు లెక్కజెప్పి ఓట్లడిగేందుకు సిద్ధమా అని సవాల్  విసిరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాచలంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 

Tags :

మరిన్ని