CM Revanth Reddy: తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి చరిష్మాను తెలంగాణనలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

Published : 12 Apr 2024 10:59 IST

సీఎం రేవంత్ రెడ్డి చరిష్మాను తెలంగాణనలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

Tags :

మరిన్ని