Godavari: గోదావరిలో అంతకంతకూ పెరుగుతున్న వరద..!
గోదావరిలో వరద ప్రవాహం గంటగంటకూ ప్రమాదకరంగా పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీగా వరద నీరు చుట్టుముట్టేస్తుండటంతో విలీన మండలాల్లో చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. మరో వారంపాటు వరద ఉద్ధృతి కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Published : 10 Aug 2022 16:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!