Telangana news: ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్పై ప్రభుత్వం తొలి అడుగు..
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఇ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా నేటి నుంచే ప్రారంభం కానుంది. సబ్బు నుంచి విమాన టికెట్ వరకు ఇందులో అమ్మవచ్చు, కొనవచ్చు. దేశంలోని చిన్న వ్యాపారుల కోసమే ఇ-కామర్స్ ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లకు... ఇది గట్టి పోటి ఇస్తుందని భావిస్తున్నారు.
Published : 29 Apr 2022 10:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్