Vande Bharat Trains: విదేశాలకు వందే భారత్ రైళ్ల ఎగుమతి.. రైల్వేశాఖ కసరత్తు!

భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దేశీయ వందేభారత్ రైళ్లను.. విదేశీ పట్టాలపై పరుగులు పెట్టించేందుకు రైల్వేశాఖ చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న వందే భారత్ రైళ్లకు మరింత సాంకేతికతను జోడించి విదేశాలకు భారీగా ఎగుమతులు చేసేందుకు ఆ శాఖ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. సరికొత్త వందేభారత్  రైళ్లను పరీక్షించేందుకు  రైల్వే ట్రాక్‌లను సైతం రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది.

Published : 26 Nov 2022 13:23 IST

భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దేశీయ వందేభారత్ రైళ్లను.. విదేశీ పట్టాలపై పరుగులు పెట్టించేందుకు రైల్వేశాఖ చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న వందే భారత్ రైళ్లకు మరింత సాంకేతికతను జోడించి విదేశాలకు భారీగా ఎగుమతులు చేసేందుకు ఆ శాఖ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. సరికొత్త వందేభారత్  రైళ్లను పరీక్షించేందుకు  రైల్వే ట్రాక్‌లను సైతం రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది.

Tags :

మరిన్ని