Vande Bharat Trains: విదేశాలకు వందే భారత్ రైళ్ల ఎగుమతి.. రైల్వేశాఖ కసరత్తు!
భారత్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దేశీయ వందేభారత్ రైళ్లను.. విదేశీ పట్టాలపై పరుగులు పెట్టించేందుకు రైల్వేశాఖ చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న వందే భారత్ రైళ్లకు మరింత సాంకేతికతను జోడించి విదేశాలకు భారీగా ఎగుమతులు చేసేందుకు ఆ శాఖ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. సరికొత్త వందేభారత్ రైళ్లను పరీక్షించేందుకు రైల్వే ట్రాక్లను సైతం రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది.
Published : 26 Nov 2022 13:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే