TRS: దసరాకు కేసీఆర్‌ జాతీయ పార్టీ.. తెరాస ముఖ్య నేతల క్లారిటీ ఇదిగో!

దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఆ రోజునే  తెరాస కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం లభించనుంది. ఈ మేరకు అక్టోబర్‌ 5న మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీని సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెరాస నేతలు క్లారిటీ ఇచ్చారు. 

Published : 02 Oct 2022 20:24 IST

దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఆ రోజునే  తెరాస కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం లభించనుంది. ఈ మేరకు అక్టోబర్‌ 5న మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీని సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెరాస నేతలు క్లారిటీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని