TRS: దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ.. తెరాస ముఖ్య నేతల క్లారిటీ ఇదిగో!
దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఆ రోజునే తెరాస కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం లభించనుంది. ఈ మేరకు అక్టోబర్ 5న మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెరాస నేతలు క్లారిటీ ఇచ్చారు.
Published : 02 Oct 2022 20:24 IST
Tags :