Stick Fight: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం.. 74మందికి గాయాలు
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో ఈ ఏడాదీ హింస తప్పలేదు. కర్రల సమరంలో 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది ప్రజలు బన్ని ఉత్సవాల్లో పాల్గొన్నారు. హింసను ఆపేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు పెద్దగా ఫలించకపోయినా ప్రాణ నష్టం లేకపోవడం ఊరట కలిగించే అంశం.
Published : 06 Oct 2022 10:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు