Maharashtra:ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కేంద్రమంత్రి బెదిరిస్తున్నారు?:సంజయ్‌రౌత్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఓ కేంద్రమంత్రిపై శివసేన MP సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఠాక్రే ప్రభుత్వాన్ని రక్షించవద్దని NCP అధినేత శరద్ పవార్ ను ఓ కేంద్రమంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఠాక్రేకు మద్దతిస్తే ఇంటికెళ్లలేరని బెదిరించారని పేర్కొన్నారు. బెదిరింపులకు మోదీ, అమిత్ షాల మద్దతు ఉందా అని ప్రశ్నించారు. ఇదే భాజపా పనితీరు అయితే అదే విషయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Published : 24 Jun 2022 15:29 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఓ కేంద్రమంత్రిపై శివసేన MP సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఠాక్రే ప్రభుత్వాన్ని రక్షించవద్దని NCP అధినేత శరద్ పవార్ ను ఓ కేంద్రమంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఠాక్రేకు మద్దతిస్తే ఇంటికెళ్లలేరని బెదిరించారని పేర్కొన్నారు. బెదిరింపులకు మోదీ, అమిత్ షాల మద్దతు ఉందా అని ప్రశ్నించారు. ఇదే భాజపా పనితీరు అయితే అదే విషయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని