Maharashtra:ఎన్సీపీ అధినేత శరద్పవార్ను కేంద్రమంత్రి బెదిరిస్తున్నారు?:సంజయ్రౌత్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఓ కేంద్రమంత్రిపై శివసేన MP సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఠాక్రే ప్రభుత్వాన్ని రక్షించవద్దని NCP అధినేత శరద్ పవార్ ను ఓ కేంద్రమంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఠాక్రేకు మద్దతిస్తే ఇంటికెళ్లలేరని బెదిరించారని పేర్కొన్నారు. బెదిరింపులకు మోదీ, అమిత్ షాల మద్దతు ఉందా అని ప్రశ్నించారు. ఇదే భాజపా పనితీరు అయితే అదే విషయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Published : 24 Jun 2022 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!