Ponnam: ఐదేళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో ముచ్చటించారు. వారితో కలిసి కొంత దూరం నడిచి వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరు ఆలోచన చేయాలన్నారు. పదేళ్లలో భాజపా, భారాస ఎంపీలు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు.
Published : 18 Apr 2024 13:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన