Yadadri: అమానవీయం.. బిడ్డల్ని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కన్నతల్లి

ఎంత కష్టమొచ్చినా కన్నబిడ్డల్ని ఏ తల్లీ వదిలించుకోవాలనుకోదు. అర్ధరాత్రి చిమ్మచీకట్లో రోడ్డు మీద విడిచిపెట్టేంత కర్కశంగా ప్రవర్తించదు. కానీ, పదేళ్లలోపు వయసున్న అభం శుభం తెలియని ముగ్గురు బిడ్డల పట్ల.. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది ఓ తల్లి. మరో వ్యక్తితో కొత్తగా ఏర్పడిన బంధం కోసం.. బిడ్డల్ని నడిరోడ్డుపై వదిలి వెళ్లింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.  

Published : 23 Jan 2023 10:47 IST

ఎంత కష్టమొచ్చినా కన్నబిడ్డల్ని ఏ తల్లీ వదిలించుకోవాలనుకోదు. అర్ధరాత్రి చిమ్మచీకట్లో రోడ్డు మీద విడిచిపెట్టేంత కర్కశంగా ప్రవర్తించదు. కానీ, పదేళ్లలోపు వయసున్న అభం శుభం తెలియని ముగ్గురు బిడ్డల పట్ల.. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది ఓ తల్లి. మరో వ్యక్తితో కొత్తగా ఏర్పడిన బంధం కోసం.. బిడ్డల్ని నడిరోడ్డుపై వదిలి వెళ్లింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.  

Tags :

మరిన్ని