MP Arvind: ‘పసుపు బోర్డు’ ఫ్లెక్సీలపై.. ఎంపీ అర్వింద్ రియాక్షన్‌

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు (Turmeric Board)కు సంబంధించి వెలసిన ఫ్లెక్సీలపై.. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) స్పందించారు. జిల్లాలో పలు చోట్ల పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి... ఇదే ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని రాశారు. రాత్రికి రాత్రే వెలసిన ఈ ఫ్లెక్సీలపై అర్వింద్ ఒక వీడియో విడుదల చేశారు. రైతు సమస్యలు పరిష్కరించలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అర్వింద్ ఆరోపించారు. 

Published : 31 Mar 2023 18:21 IST

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు (Turmeric Board)కు సంబంధించి వెలసిన ఫ్లెక్సీలపై.. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) స్పందించారు. జిల్లాలో పలు చోట్ల పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి... ఇదే ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని రాశారు. రాత్రికి రాత్రే వెలసిన ఈ ఫ్లెక్సీలపై అర్వింద్ ఒక వీడియో విడుదల చేశారు. రైతు సమస్యలు పరిష్కరించలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అర్వింద్ ఆరోపించారు. 

Tags :

మరిన్ని