Raghurama: కోర్టుల ఆదేశాలనూ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా: ఎంపీ రఘురామ

ప్రధాని సభకు రాకుండా తనను అడ్డుకున్నారని వైకాపా ఎంపీ రఘురామ ఆరోపించారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలని ప్రశ్నించారు. 

Published : 04 Jul 2022 16:25 IST

ప్రధాని సభకు రాకుండా తనను అడ్డుకున్నారని వైకాపా ఎంపీ రఘురామ ఆరోపించారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని