Lok Sabha Polls: ఏపీలో తొలి రోజే జోరందుకున్న నామినేషన్లు

కోస్తాంధ్రలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 18 Apr 2024 21:01 IST

కోస్తాంధ్రలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామపత్రాలు దాఖలు చేశారు. కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరాగా.. భారీ ర్యాలీలతో నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్లు వేశారు.

Tags :

మరిన్ని