Terror Plan: భారత్లో భారీ విధ్వంసానికి పాక్ కుట్ర.. భగ్నం చేసిన భద్రతా బలగాలు
భారత్లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పేలుడు పదార్ధాలతో పాకిస్థాన్ పంపిన డ్రోన్ను భద్రత బలగాలు జమ్మూకశ్మీర్లోని కథూవా జిల్లా టల్లీ హరియా చాక్ వద్ద కూల్చి వేశాయి.
Published : 29 May 2022 17:01 IST
Tags :