PM Modi: ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయి: ప్రధాని మోదీ

1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్యరీతిలో ఓడించిన తీరు ప్రపంచంలోనే మరెక్కడా కనపడదని వ్యాఖ్యానించారు. నెలవారీ ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆయన ఎమర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

Published : 26 Jun 2022 15:21 IST

1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్యరీతిలో ఓడించిన తీరు ప్రపంచంలోనే మరెక్కడా కనపడదని వ్యాఖ్యానించారు. నెలవారీ ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆయన ఎమర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.

Tags :

మరిన్ని