Telangana news: కాంగ్రెస్ నేత పొన్నం నృత్యం చూశారా..!
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమాయ్యాయి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నృత్యం వేసి అలరించారు.
Published : 16 May 2022 15:12 IST
Tags :