AP News: ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే స్మార్ట్‌మీటర్ల టెండర్లు

ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే స్మార్ట్‌మీటర్ల టెండర్లు దక్కినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో అదానీ, గ్రామాల్లో షిర్డిసాయి సంస్థ మెజార్టీ వాటా చేజిక్కించుకోగా.. ఎన్సీసీకి ఒక్కటి మాత్రమే లభించింది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో ధరల విషయమై సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 

Published : 16 Mar 2023 10:57 IST

ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే స్మార్ట్‌మీటర్ల టెండర్లు దక్కినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో అదానీ, గ్రామాల్లో షిర్డిసాయి సంస్థ మెజార్టీ వాటా చేజిక్కించుకోగా.. ఎన్సీసీకి ఒక్కటి మాత్రమే లభించింది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో ధరల విషయమై సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. 

Tags :

మరిన్ని