Godavari: శ్రీరామ్ సాగర్ నుంచి ఉరకలేస్తున్న గోదారమ్మ!
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 71,643 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 22గేట్ల ద్వారా 74, 952 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Published : 18 Jul 2022 17:17 IST
Tags :