Roja: పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది: రోజా
విశాఖ నుంచి కార్డీలియా ఎంప్రెస్ విహార నౌక సర్వీసును పర్యాటక శాఖ మంత్రి రోజా విశాఖ పోర్ట్ జెట్టీలో ప్రారంభించారు. ఈ నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి.. తిరిగి విశాఖకు వస్తుంది. ఇక నుంచి పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.
Published : 09 Jun 2022 10:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి