Roja: పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది: రోజా

విశాఖ నుంచి కార్డీలియా ఎంప్రెస్ విహార నౌక సర్వీసును పర్యాటక శాఖ మంత్రి రోజా విశాఖ పోర్ట్ జెట్టీలో ప్రారంభించారు. ఈ నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి.. తిరిగి విశాఖకు వస్తుంది. ఇక నుంచి పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.

Published : 09 Jun 2022 10:48 IST

విశాఖ నుంచి కార్డీలియా ఎంప్రెస్ విహార నౌక సర్వీసును పర్యాటక శాఖ మంత్రి రోజా విశాఖ పోర్ట్ జెట్టీలో ప్రారంభించారు. ఈ నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి.. తిరిగి విశాఖకు వస్తుంది. ఇక నుంచి పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.

Tags :

మరిన్ని