Venkatesh: ఘనంగా ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్‌’ వేడుక

వెంకటేశ్‌ (Venkatesh) నటించిన 75వ చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్‌’ పేరుతో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ కథానాయకులు నాని, రానా, నిఖిల్, విశ్వక్ సేన్ సహా పలువురు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.

Published : 28 Dec 2023 12:26 IST

వెంకటేశ్‌ (Venkatesh) నటించిన 75వ చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్‌’ పేరుతో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ కథానాయకులు నాని, రానా, నిఖిల్, విశ్వక్ సేన్ సహా పలువురు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని