Venkatesh: ఘనంగా ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్’ వేడుక
వెంకటేశ్ (Venkatesh) నటించిన 75వ చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్’ పేరుతో బుధవారం రాత్రి హైదరాబాద్లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ కథానాయకులు నాని, రానా, నిఖిల్, విశ్వక్ సేన్ సహా పలువురు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.
Published : 28 Dec 2023 12:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..