Chittoor: తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల రగడ
డిప్యూటీ తహశీల్దార్ తన నుంచి రూ.1.70 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తూ.. వీఆర్వో గొడవకు దిగడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.
Published : 17 Nov 2022 16:33 IST
Tags :