Hyderabad: మాకెలాంటి టాక్సికాలజీ రిపోర్టూ అందలేదు: ప్రీతి తండ్రి
మెడికో పీజీ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. పోలీసుల నుంచి తమకెలాంటి టాక్సికాలజీ రిపోర్టు అందలేదన్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరేందుకు వచ్చినట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నామన్నారు. టాక్సికాలజీ కోసం తీసుకున్న నమూనాలు అప్పుడే ఎక్కించిన రక్తం నుంచి తీసుకున్నారు.. కాబట్టి సరైన రిపోర్టు రాదని వైద్యులు చెప్పారన్నారు.
Published : 06 Mar 2023 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!