BJP - Congress: సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడులపై మరోసారి మాటల యుద్ధం
సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి విషయంలో భాజపా, కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేచింది. మోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్ అబద్ధాలను అందంగా చిత్రీకరిస్తోందని.. దిగ్విజయ్ సింగ్ విమర్శలు చేశారు. కేవలం 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. డిగ్గీరాజా వ్యాఖ్యలపై మండిపడిన భాజపా.. భద్రతా బలగాలను కాంగ్రెస్ అవమానిస్తోందని ఎదురుదాడికి దిగింది.
Updated : 23 Jan 2023 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు