AP News: గుంటూరు రోడ్ల దుస్థితి.. గుంతలో పడిపోయిన వైకాపా కార్పొరేటర్‌

గుంటూరులో రోడ్ల దుస్థితిపై ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. స్వయంగా ఆ కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. బైక్‌పై వెళ్తున్న వైకాపా కార్పొరేటర్ అబిష్ బాషా.. రోడ్లపై గోతులతో కిందపడిపోయారు. 11వ డివిజన్ కార్పొరేటర్ అబిద్ బాషా... పొన్నూరు రోడ్డులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. అలాగే కార్పొరేటర్ వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated : 01 Nov 2022 22:18 IST

గుంటూరులో రోడ్ల దుస్థితిపై ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. స్వయంగా ఆ కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. బైక్‌పై వెళ్తున్న వైకాపా కార్పొరేటర్ అబిష్ బాషా.. రోడ్లపై గోతులతో కిందపడిపోయారు. 11వ డివిజన్ కార్పొరేటర్ అబిద్ బాషా... పొన్నూరు రోడ్డులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. అలాగే కార్పొరేటర్ వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని