AP News: గుంటూరు రోడ్ల దుస్థితి.. గుంతలో పడిపోయిన వైకాపా కార్పొరేటర్
గుంటూరులో రోడ్ల దుస్థితిపై ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. స్వయంగా ఆ కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. బైక్పై వెళ్తున్న వైకాపా కార్పొరేటర్ అబిష్ బాషా.. రోడ్లపై గోతులతో కిందపడిపోయారు. 11వ డివిజన్ కార్పొరేటర్ అబిద్ బాషా... పొన్నూరు రోడ్డులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. అలాగే కార్పొరేటర్ వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Updated : 01 Nov 2022 22:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే