YS Sowbhagyamma: ఇంటి శత్రువును గుర్తించలేకపోయాం: వైఎస్‌ వివేకా సతీమణి

‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ (YS Sowbhagyamma) పేర్కొన్నారు. వివేకా హత్య విషయం తెల్లవారుజామునే జగన్‌కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

Published : 15 Mar 2024 14:16 IST

‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ (YS Sowbhagyamma) పేర్కొన్నారు. వివేకా హత్య విషయం తెల్లవారుజామునే జగన్‌కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని