YSRCP: ప్రచారంలో వాలంటీర్లు.. ఎన్నికల కోడ్ పట్టని వైకాపా నేతలు!
రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వైకాపా నేతల తాయిలాలపై ఈసీకి ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లూ ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలతో కలసి ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నారు.
Updated : 27 Mar 2024 20:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు