YSRCP: బోసిపోయిన ‘సామాజిక న్యాయభేరి’

అధికార వైకాపా రాజమహేంద్రవరంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి సభ బోసిపోయింది. జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో చేసేది లేక మంత్రులు వాటికే తమ ప్రసంగ పాఠాలను వినిపించారు.

Published : 27 May 2022 20:31 IST

అధికార వైకాపా రాజమహేంద్రవరంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి సభ బోసిపోయింది. జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో చేసేది లేక మంత్రులు వాటికే తమ ప్రసంగ పాఠాలను వినిపించారు.

Tags :

మరిన్ని