YSRCP: బోసిపోయిన ‘సామాజిక న్యాయభేరి’
అధికార వైకాపా రాజమహేంద్రవరంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి సభ బోసిపోయింది. జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో చేసేది లేక మంత్రులు వాటికే తమ ప్రసంగ పాఠాలను వినిపించారు.
Published : 27 May 2022 20:31 IST
Tags :