బ్రేకింగ్
28 Mar 2024 | 10:49 IST
సీజేఐకి హరీశ్ సాల్వే సహా 600 మంది లాయర్ల లేఖ
దిల్లీ: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు హరీశ్ సాల్వే సహా 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు. కోర్టు తీర్పులపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని వారు ఖండించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 261..మిగల్లేదు
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- ‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి
- ఆట.. స్టైల్లో..ఆల్రౌండర్!