Assembly elections : మూడో దశ ఎన్నికల సమరం

Updated : 20 Feb 2022 06:09 IST
1/16
ఓటుహక్కును వినియోగించుకున్న పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్ ఓటుహక్కును వినియోగించుకున్న పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్
2/16
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కర్హల్‌ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కర్హల్‌ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
3/16
పంజాబ్‌లోని బచ్‌వింద్‌లో కానసాగుతున్న పోలింగ్ పంజాబ్‌లోని బచ్‌వింద్‌లో కానసాగుతున్న పోలింగ్
4/16
 తమ గుర్తింపుకార్డులను చూపిస్తున్న ఓటర్లు తమ గుర్తింపుకార్డులను చూపిస్తున్న ఓటర్లు
5/16
పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు
6/16
ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది
7/16
 ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సిరా గుర్తు పెడుతున్న ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సిరా గుర్తు పెడుతున్న ఎన్నికల సిబ్బంది
8/16
బారులుతీరిన ఓటర్లు బారులుతీరిన ఓటర్లు
9/16
10/16
11/16
  ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిని సత్కరిస్తున్న అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిని సత్కరిస్తున్న అధికారులు
12/16
13/16
14/16
  దివ్యాంగ ఓటర్లకు సహాయం చేస్తున్న పోలింగ్ అధికారులు
దివ్యాంగ ఓటర్లకు సహాయం చేస్తున్న పోలింగ్ అధికారులు
15/16
  ఓటుహక్కును వినియోగించుకున్న దివ్యాంగుడు
ఓటుహక్కును వినియోగించుకున్న దివ్యాంగుడు
16/16
  కాస్‌గంజ్‌ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ కాస్‌గంజ్‌ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

మరిన్ని