Samatha Murthy: సమారోహం.. భక్తజన సందోహం
Updated : 12 Feb 2022 07:33 IST
1/14
అగ్ర కథానాయకుడు చిరంజీవికి జ్ఞాపికను అందజేస్తున్న చినజీయర్ స్వామి
2/14
శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వైభవంగా సాగుతోంది. ఉత్సవాలు మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు.
3/14
సమతామూర్తి వద్ద దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చిన జీయర్స్వామి
4/14
దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిని సత్కరిస్తూ..
5/14
సమతామూర్తి ఎదుట కొవ్వొత్తులతో కూచిపూడి నృత్యకారిణులు
6/14
సమతామూర్తి కేంద్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
7/14
యోగా గురు రాందేవ్ బాబాను సత్కరిస్తున్న చిన జీయర్ స్వామి
8/14
చిన జీయర్కు పాదాభివందనం చేస్తున్న రాందేవ్ బాబా
9/14
భాజపా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి
10/14
నగరి ఎమ్మెల్యే రోజా..
11/14
ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..