Ponniyin Selvan 2: కోయంబత్తూరులో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రమోషన్స్‌ కార్యక్రమం

విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌, శరత్‌కుమార్‌ తదితర ప్రముఖ నటులతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2 (Ponniyin Selvan 2)’. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోయంబత్తూరులో సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర నటీనటులు ఈవెంట్‌లో మెరిశారు. ఫొటోలు మీకోసం.. 

Updated : 18 Apr 2023 15:03 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని