Hyderabad: సురక్ష సంబరాల్లో నాని సందడి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై మహిళా సురక్ష సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సినీనటుడు నాని, క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ హాజరై సందడి చేశారు.

Updated : 04 Jun 2023 20:57 IST
1/12
. .
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :

మరిన్ని