Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్‌ వేడుక

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఒంగోలులో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు.

Updated : 07 Jan 2023 05:17 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని