Nara Lokesh - Yuvagalam: పెనుగొండ నియోజకవర్గంలో లోకేశ్‌ ‘యువగళం’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని సోమందెపల్లిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రజల బాగోగులను తెలుసుకుంటూ ముందుకు సాగారు. పాదయాత్రలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated : 29 Mar 2023 19:35 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని