కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు?
హిందూ సంప్రదాయంలో భాగంగా ప్రతి మంచి పనిలోనూ పసుపును వినియోగిస్తుంటారు. శుభకార్యాలలో, యజ్ఞదీక్షా సమయాల్లో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆరవేయడం అనాదిగా వస్తున్న ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలను...
హిందూ సంప్రదాయంలో భాగంగా ప్రతి మంచి పనిలోనూ పసుపును వినియోగిస్తుంటారు. శుభకార్యాలలో, యజ్ఞదీక్షా సమయాల్లో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆరవేయడం అనాదిగా వస్తున్న ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలను ఇతరులకు ఇవ్వకూడదు. నూతన వస్త్రాలే ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పాతవైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్త బట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు. ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు. పసుపు క్రిమి సంహారిణి. అనేక చేతులు మారి వచ్చే కొత్తబట్టల్లో ఎటువంటి క్రిములున్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్నా ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుందని భావిస్తుంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు