దిశ బిల్లుపై ఏపీ అభిప్రాయాలు కోరాం
దిశ బిల్లుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం వ్యక్తంచేసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరణలు కోరామని, అవి ఇంకా రావాల్సి ఉందని ఆ శాఖ సహాయమంత్రి అజయ్కుమార్ మిశ్ర ...
ఈనాడు, దిల్లీ: దిశ బిల్లుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం వ్యక్తంచేసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరణలు కోరామని, అవి ఇంకా రావాల్సి ఉందని ఆ శాఖ సహాయమంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. ‘ఏపీ దిశ-క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు-2019, ఏపీ దిశ (స్పెషల్ కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్) బిల్లు-2020లు... రాష్ట్రపతి అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర హోంశాఖకు అందాయి. నిబంధనల మేరకు వీటిపై నోడల్ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లతో సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టాం. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ రెండు బిల్లులపై తన అభిప్రాయాలు, వ్యాఖ్యలు పంపింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును న్యాయశాఖ సలహా కోసం పంపాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ దిశ-క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్) బిల్లు-2019పై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతా విభాగం వ్యక్తంచేసిన అభిప్రాయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల తప్పిదం.. ఆందోళనలో 1,219 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళం తలెత్తింది. -
జగన్ ఏపీకి శాపం.. ఆయన్ని ఇంటికి పంపాల్సిందే: మందకృష్ణ మాదిగ
రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిన సీఎం జగన్ను ఇంటికి పంపాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. -
ఎన్నికలు ముగిసే వరకు వాటికి నిధులు విడుదల చేయొద్దు: ఈసీ
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి.. ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
వైకాపాది అవినీతి మంత్రం.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రం: ప్రధాని మోదీ
వైకాపాది అవినీతి మంత్రం అయితే.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం: మోదీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. -
ఆ ఇద్దరు అధికారులపై ఫిర్యాదు చేస్తాం: బొండా ఉమా
వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధానా ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించట్లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. -
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసగించారు: జేపీ నడ్డా
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ నంబర్ వన్ అవుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా? పెంచేవాడు కావాలా?: చంద్రబాబు
సైకో జగన్ను నమ్మి మరోసారి మోసపోవద్దని.. రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. -
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు?: కేటీఆర్
పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
తనిష్క్ నుంచి ‘గ్లామ్డేస్’.. 10వేల డిజైన్స్తో సరికొత్త డైలీవేర్ జ్యువెలరీ (ADVT)
అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో టాటా గ్రూప్నకు చెందిన భారతదేశపు అతిపెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ‘గ్లామ్డేస్’ని తీసుకొచ్చింది. -
అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు మాకు తెలియదు: వైఎస్ షర్మిల
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీకి వెళ్లారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్
పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం