తగ్గింపు ధరలతో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై తగ్గింపు ధరలను అమలు చేస్తున్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ తెలిపింది. ద డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరుతో ఆగస్టు 5 వరకు ప్రతి రూ.10,000 కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా 10శాతం నగదు

Updated : 25 Jul 2021 08:38 IST

రిలయన్స్‌ డిజిటల్‌

హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై తగ్గింపు ధరలను అమలు చేస్తున్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ తెలిపింది. ద డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరుతో ఆగస్టు 5 వరకు ప్రతి రూ.10,000 కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా 10శాతం నగదు వెనక్కి ఇస్తున్నట్లు, గరిష్ఠంగా రూ.5 వేల వరకు పొదుపు చేసుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్స్‌, రిలయన్స్‌డిజిటల్‌.ఇన్‌లో కొనుగోళ్లు చేసేందుకు వీలుందని తెలిపింది. స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలపైనా తగ్గింపు ధరలు ఉన్నాయని తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, రెఫ్రిజిరేటర్లపైనా భారీ రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని