తగ్గింపు ధరలతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై తగ్గింపు ధరలను అమలు చేస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. ద డిజిటల్ ఇండియా సేల్ పేరుతో ఆగస్టు 5 వరకు ప్రతి రూ.10,000 కొనుగోలుపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 10శాతం నగదు
రిలయన్స్ డిజిటల్
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై తగ్గింపు ధరలను అమలు చేస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. ద డిజిటల్ ఇండియా సేల్ పేరుతో ఆగస్టు 5 వరకు ప్రతి రూ.10,000 కొనుగోలుపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 10శాతం నగదు వెనక్కి ఇస్తున్నట్లు, గరిష్ఠంగా రూ.5 వేల వరకు పొదుపు చేసుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్.ఇన్లో కొనుగోళ్లు చేసేందుకు వీలుందని తెలిపింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలపైనా తగ్గింపు ధరలు ఉన్నాయని తెలిపింది. ల్యాప్టాప్లు, టీవీలు, రెఫ్రిజిరేటర్లపైనా భారీ రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్