యూకో బ్యాంక్ రూ.500 కోట్ల సమీకరణకు సన్నాహాలు
టైర్-2 మూలధనం కింద రూ.500 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనకు వచ్చే వారం డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ వెల్లడించింది. జూన్ 23న జరగనున్న బోర్డు
దిల్లీ: టైర్-2 మూలధనం కింద రూ.500 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనకు వచ్చే వారం డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ వెల్లడించింది. జూన్ 23న జరగనున్న బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు