మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకల్లో ముకేశ్‌ అంబానీ దంపతులు

వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.

Published : 18 Nov 2023 20:11 IST

ముంబయి: వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈశా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ దంపతులకు గతేడాది కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. వారికి అదియా, కృష్ణగా నామకరణం చేశారు. వారి తొలి పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. ఈ వేడుకల్లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. అదియాను ముకేశ్‌, కృష్ణను నీతా అంబానీ ఎత్తుకుని ముద్దుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని